రాష్ట్ర మంత్రిగా పెనుకొండ ఎమ్మెల్యే ఎస్. సవితమ్మ

77చూసినవారు
రాష్ట్ర మంత్రిగా పెనుకొండ ఎమ్మెల్యే ఎస్. సవితమ్మ
శ్రీసత్య సాయి జిల్లా పెనుకొండ ఎమ్మెల్యే ఎస్. సవితమ్మ కు మంత్రి పదవి దక్కింది. బుధవారం మంత్రిగా సవితమ్మ ప్రమాణ స్వీకారం చేయన్నున్నారు. బీసీ మహిళ కోటాలో కురుబ సామాజిక వర్గం కు చెందిన సవితమ్మ కి చంద్రబాబు నాయుడు మంత్రిగా అవకాశం కల్పించారు. టీడీపీ పార్టీ శ్రేణులు, కురుబ సామాజిక వర్గం నాయకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. గంతంలో సవితమ్మ తండ్రి ఎస్. రామచంద్ర రెడ్డి టీడీపీ హయాంలో 14శాఖలకు మంత్రిగా పనిచేశారు

సంబంధిత పోస్ట్