ఉగాది రోజునే పంచమ జ్యోతులు ప్రారంభం

2296చూసినవారు
ఉగాది రోజునే పంచమ జ్యోతులు ప్రారంభం
అనంతపురం జిల్లా పెనుగొండ నియోజకవర్గం సోమందేపల్లి మండల కేంద్రంలో ప్రతి సంవత్సరం ఉగాది రోజున జరిగే శ్రీ చౌడేశ్వరి పంచమ జ్యోతుల మహోత్సవం ఎన్నికల సందర్భంగా శ్రీ రామనవమి కి జరగాలని నిర్ణయించారు. అయితే కరోనా ఎఫెక్ట్ తో స్థానిక సంస్థల ఎన్నికలు ఆరు వారాలపాటు వాయిదా పడడంతో మరల 26వ తేదీన గురువారం రాత్రి రెండు గంటల నుండి ఉత్సవాలు ప్రారంభమవుతుందని ఆలయ కమిటీ చైర్మన్ డీసీ ఈశ్వరయ్య తెలిపారు. అనంతరం భక్త జనులందరూ ఈ దిద్దుబాటు గమనించాలని 26వ తేదీ గురువారం రాత్రి రెండు గంటలకు శ్రీ చౌడేశ్వరి దేవి జ్యోతులు ఉత్సవాలు జరుగుతాయి తెలిపారు

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్