కర్ణాటక మద్యం స్వాధీనం చేసుకున్న పోలీసులు

3256చూసినవారు
కర్ణాటక మద్యం స్వాధీనం చేసుకున్న పోలీసులు
పుట్టపర్తి నియోజకవర్గం బుక్కపట్నం మండలం, కృష్ణాపురం గ్రామంలో కర్ణాటక మద్యం విక్రయిస్తుండగా స్వాధీనం చేసుకున్నామని ఎస్ఐ నరసింహుడు తెలిపారు. శనివారం సిబ్బందితో కలిసి దాడులు నిర్వహించి గ్రామస్థుడు రవి ఇంటిలో 62 కర్ణాటక మద్యం టెట్రా పాకెట్లు, రెండు సీసాలు గుర్తించి సీజ్ చేశామన్నారు. మద్యం అమ్మకాలు నిర్వహిస్తున్న రవిని అరెస్ట్ చేసామని తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్