ఉపాధ్యాయురాలైన ఎమ్మెల్యే సింధుర

68చూసినవారు
నల్లమాడ మండలం దొన్నికోట జడ్పీ హైస్కూల్లో 7వ తరగతి చదువుతున్న విద్యార్థులకు శనివారం పుట్టపర్తి నియోజకవర్గ ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై జీర్ణ వ్యవస్థ అనే పాఠాన్ని బోర్డు పై చిత్రాన్ని గీసి పిల్లలకు అర్థమయ్యేలా బోధించారు. మనంతిన్న ఆహారం ఎలా జీర్ణం అవుతుందో విద్యార్థులకు బొమ్మగీసి బాగాఅర్థం అయ్యేలా వివరించారు. అలాగే విద్యార్థుల సమస్యల కోసం ప్రత్యేక చొరవ తీసుకుంటానని హామీఇచ్చారు.

సంబంధిత పోస్ట్