పుట్టపర్తి: అర్జీలను స్వీకరిస్తున్న కలెక్టర్, జేసీ

56చూసినవారు
పుట్టపర్తి: అర్జీలను స్వీకరిస్తున్న కలెక్టర్, జేసీ
శ్రీ సత్య సాయి జిల్లా లోని కలెక్టరేట్ లో మీ కోసం సమావేశ మందిరంలో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పబ్లిక్ గ్రీవెన్స్ రీడ్రసెల్ సిస్టం, పిజిఆర్ఎస్) నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రజల నుంచి అర్జీలను జిల్లా కలెక్టర్ టీఎస్ చేతన్, జాయింట్ కలెక్టర్ అభిషేక్ కుమార్, డి ఆర్ ఓ కొండయ్య, ఆర్డిఓ సువర్ణ, డి ఆర్ డి ఏ పిడి నరసయ్య, జిల్లా అధికారులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్