మర్యాదపూర్వకంగా మంత్రి సవితమ్మను కలిసిన సామకోటి

70చూసినవారు
మర్యాదపూర్వకంగా మంత్రి సవితమ్మను కలిసిన సామకోటి
విజయవాడ అమరావతిలో బీసీ సంక్షేమం, చేనేత మంత్రివర్యులు సవితమ్మని సోమవారం కురువ సంఘం జిల్లా అధ్యక్షులు, సత్యసాయి జిల్లా టిడిపి కార్యదర్శి సామకోటి ఆదినారాయణ మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం వారు కురుబ కుటుంబ సభ్యులతో కలిసి సత్యసాయిబాబా వారి దివ్య చిత్రపటం అందించి శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ కురుబల ముద్దుబిడ్డ సవితమకు ఈ అవకాశం కల్పించిన సీఎం నారా చంద్రబాబు నాయుడుకి కృతజ్ఞతలు తెలిపారు.

సంబంధిత పోస్ట్