సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న విషయంపై స్పందించిన ఎస్పీ

81చూసినవారు
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న విషయంపై స్పందించిన ఎస్పీ
ఓసిగా ఏసి తీసుకెళ్ళిన సీఐ -అని సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న విషయంపై ఎవరైనా బాధితులు ఉంటే ఫిర్యాదు చేయవచ్చని శుక్రవారం శ్రీ సత్య సాయి జిల్లా పివి రత్న ప్రకటన ద్వారా తెలిపారు. దీనిపై విచారణకు ఆదేశిస్తామని ఆమె పేర్కొన్నారు. బాధితులు ఎవరైనా ఉంటే నేరుగా జిల్లా పోలీస్ కార్యాలయానికి వచ్చి ఫిర్యాదు చేయాలని పేర్కొన్నారు. సాక్షులు ఎవరైనా ఉన్నా ఫిర్యాదు చేస్తే వారి వివరాలను గోప్యంగా ఉంచుతామని తెలిపారు.

సంబంధిత పోస్ట్