కనగానపల్లి: దాదులూరి పోతలయ్య స్వామి గుడిలోకి వరద నీరు

75చూసినవారు
శ్రీ సత్యసాయి జిల్లా కనగానపల్లి మండలం దాదులూరులో వెలసిన పోతులయ్య స్వామి ఆలయంలోకి మంగళవారం భారీగా వరద నీరు వచ్చి చేరింది. వాగు పక్కనే పోతులయ్య స్వామి ఆలయం ఉండడంతో ప్రవాహం ఉధృతంగా ఉంది.

సంబంధిత పోస్ట్