ఆర్టీసీ బస్సు బోల్తా 8 మందికి గాయాలు

1535చూసినవారు
ఆర్టీసీ బస్సు బోల్తా 8 మందికి గాయాలు
కనగానపల్లి మండలం మామిళ్లపల్లి సమీపంలోని జాతీయ రహదారిపై గురువారం ఆర్టీసీ బస్సు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 8 మంది ప్రయాణికులు గాయపడ్డారు. వారిని 108 వాహనంలో ఆసుపత్రికి తరలించారు. సంఘటన స్థలానికి పోలీసులు చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఎటువంటి ప్రాణ నష్టం కలగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.

సంబంధిత పోస్ట్