నాపై అసత్య కథనాలు రాసిన వారిపై చర్యలు తీసుకోవాలి: కాపు

1531చూసినవారు
రాయదుర్గం పట్టణములో మాజీ ఎమ్మెల్యే, బీజేపీ నాయకుడు కాపు రామచంద్రారెడ్డి నివాసములో శుక్రవారం మీడియాతో మాట్లాడారు. గతంలో వైకాపా పాలనలో ఓబుళాపురంలో దొంగలు పడి ఇనుపకనిజాన్ని దోచేశారు అంటూ అంటు తనను ఉద్దేశించి అసత్య కథనాలు ప్రచురించిన మీడియా ప్రతినిధులపై, సంస్థపై చర్యలు తీసుకోవాలని సీబీఐని కోరుతున్నామని తెలిపారు. తనపై ఇంత దుర్మార్గంగా కథనాలు ప్రచురించడం ఏంటంటూ కాపు ఆగ్రహం వ్యక్తం చేసాడు.

సంబంధిత పోస్ట్