రాయదుర్గం మండల పరిధిలో వడ్రన్నుర్ గ్రామములో అప్పులాపురం ఆంజనేయుడిని శనివారం దర్శించుకొని బీసీవై ఎమ్మెల్యే అబ్యర్తి గౌని ప్రతాప్ రెడ్డి విస్తృత ఎన్నిక ప్రచారం చేపట్టారు. రైతన్నల సమస్యల పరిస్కారమే లక్ష్యంగా తమ పార్టీ ముందుకు వెళ్తోందని పేర్కొన్నారు. టీడీపీ, వైసీపీ ప్రధాన పార్టీలు రైతన్నలను మోసం చేస్తూనే వస్తున్నాయన్నారు. రైతన్నల కోసం నిరంతరం పోరాటాలు చేస్తూనే ఉంటామన్నారు.