రాష్ట్ర అభివృద్ధి చంద్రబాబు నాయుడుతోనే సాధ్యం: కాలవ

1100చూసినవారు
అనంతపురం జిల్లా రాయదుర్గం మున్సిపాలిటీ పరిధిలో 28వ వార్డులో టిడిపి ఎమ్మెల్యే అభ్యర్థి కాల్వ శ్రీనివాసులు శనివారం విస్తృత ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందాలంటే చంద్రబాబు సీఎం కావాలని పేర్కొన్నారు. తనకు నియోజకవర్గము నుండి అత్యధిక మెజారిటీ అందించాలని విజ్ఞప్తించారు. నియోజకవర్గ అభివృద్ధికి కట్టుబడి ఉంటానని పేర్కొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్