మరువ పత్రాలతో విశేష పూజలు అందుకున్న జంబుకేశ్వరుడు

51చూసినవారు
మరువ పత్రాలతో విశేష పూజలు అందుకున్న జంబుకేశ్వరుడు
రాయదుర్గం పట్టణంలో కోటలో వెలసిన స్వయంభు జంబుకేశ్వర స్వామి ఆదివారం మరువపత్రాల అలంకరణలో భక్తులకు కనువిందు చేశాడు. గురు పౌర్ణమి సందర్భంగా మరువపత్రాలతో ప్రత్యేకంగా అలంకరించి మంగళ నైవేద్యాలు అందించినట్లు పురోహితుల రామకృష్ణ తెలిపారు. స్వామి వారి విశేష అలంకరణను భక్తులు దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. శివుడి నామస్మరణతో ఆలయ ప్రాంగణం ప్రతిధ్వనించింది.

సంబంధిత పోస్ట్