హంతకులను ఉరితీయాలని కొవ్వొత్తులతో శాంతి ర్యాలీ

64చూసినవారు
రాయదుర్గం నియోజకవర్గం గుమ్మగట్ట మండలంలో ఏఐఎస్ఎఫ్, చేంజ్ ఫర్ సొసైటీ టీం సభ్యుల ఆధ్వర్యంలో కోల్కతాలో జూనియర్ మహిలా డాక్టర్ను అత్యాచారం చేసి అతి దారుణంగా చంపిన హంతకులను ఉరితీయాలని డిమాండ్ చేశారు. ఆదివారం రాత్రి ఆమె ఆత్మకు శాంతి కలగాలని కొవ్వొత్తులతో పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు. బేటి బచావో బేటి పడావో నినాదం ఎక్కడ పోయిందని ప్రశ్నించారు.

సంబంధిత పోస్ట్