విద్యతో పాటు క్రీడల్లో రాణించాలి: ఎమ్మెల్యే తనయుడు

53చూసినవారు
విద్యతో పాటు క్రీడల్లో రాణించాలి: ఎమ్మెల్యే తనయుడు
రాయదుర్గం పట్టణంలోని ప్రభుత్వ హైస్కూల్ లో సోమవారం జరుగుతున్న స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ నియోజకవర్గ స్థాయి క్రీడా పోటీలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే కాలువ శ్రీనివాసులు తనయుడు కాలువ భరత్ పాల్గొని క్రీడా పోటీలు ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ విద్యతో పాటు క్రీడల్లో కూడా విద్యార్థులు రాణించాలన్నారు. క్రీడలు విద్యార్థుల్లోని నైపుణ్యాన్ని వెలికి తీస్తాయన్నారు.

సంబంధిత పోస్ట్