కాలుష్యంతో నష్టపోతున్న పంటలను పరిశీలించిన జిల్లా కార్యదర్శి

62చూసినవారు
రాయదుర్గం నియోజకవర్గం బొమ్మనహాళ్ మండలంలోని నేమకల్లు గ్రామంలో ఫ్యాక్టరీల వల్ల నష్టపోతున్న పంట పొలాలను సిపిఐ జిల్లా కార్యదర్శి జాఫర్ రైతులతో కలిసి బుధవారం పరిశీలించారు. రైతన్నలు వారి బాధలను జిల్లా కార్యదర్శితో మొరపెట్టుకున్నారు. ఎకరాకు 30వేలనుండి 40వేల వరకు పంట నష్టపరిహారం అందించాలని జిల్లా కార్యదర్శి డిమాండ్ చేశారు. ప్రభుత్వం రైతన్నలకు న్యాయం చేయాలని కోరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్