బడుగు, బలహీనవర్గాల ద్రోహి వైఎస్‌ జగన్: మంత్రి సవితమ్మ

69చూసినవారు
బడుగు, బలహీనవర్గాల ద్రోహి వైఎస్‌ జగన్: మంత్రి సవితమ్మ
బడుగు, బలహీనవర్గాల ద్రోహి వైఎస్‌ జగన్ అని రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖామంత్రి సవిత పేర్కొన్నారు. కణేకల్ మండల కేంద్రంలో గురువారం జరిగిన ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ గత ఐదేళ్ల వైసీపీ పాలనలో వైఎస్‌ జగన బీసీలను అణగదొక్కారన్నారు. వారి సంక్షేమానికి ఎలాంటి కృషి చేయలేదన్నారు.

సంబంధిత పోస్ట్