అనంతపురం: మద్యం దరఖాస్తుదారులకు వెసులుబాటు: ఎక్సైజ్ సీఐ

68చూసినవారు
అనంతపురం: మద్యం దరఖాస్తుదారులకు వెసులుబాటు: ఎక్సైజ్ సీఐ
అనంతపురం జిల్లాలో మద్యం పాలసీ 2024-2026లో మద్యం షాపులకు దరఖాస్తులు స్వీకరిస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం దరఖాస్తుదారునికి హాజరుకు సంబంధించి వెసులుబాటు కల్పించినట్లు ఎక్సైజ్ శాఖ సీఐ ఎం సత్యనారాయణ ఆదివారం తెలిపారు. దరఖాస్తుదారుడు అప్లికేషన్ నమోదు చేసే సమయంలో తాను హాజరు కాలేని పక్షంలో తను ఆథరైజ్డ్ చేసిన మరొక వ్యక్తిని పంపి అప్లికేషన్ నమోదు చేయవచ్చు అన్నారు.

సంబంధిత పోస్ట్