తాడిపత్రి" పోగొట్టుకున్న నగలు అందజేత

53చూసినవారు
తాడిపత్రి" పోగొట్టుకున్న నగలు అందజేత
తాడిపత్రి రైల్వేస్టేషన్ నుంచి అనంతపురం వెళ్లేందుకు ఓ ఆటోలో ఆదివారం ప్రయాణికులు ఎక్కివచ్చారు, దిగే హడావుడిలో తమ వద్ద ఉన్న బంగారు నగల సంచిని అందులోనే మరిచిపోయారు. ఆటోముందుకు వెళ్లిపోయింది. తరువాత సంచి పోయిందని తెలుసుకున్న బాధితులు పట్టణ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. పోలీసులు విచారణ చేసి ఆటోను గుర్తించి సుమారుగా ఐదు తులాల వరకు ఉన్న బంగారు నగలను పోలీసులు దంపతులు గురుప్రసాద్, వాణీలకు అందజేసినట్లు తెలిపారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్