కేదారనాథ్ లో కూచిపూడి చేసి రికార్డ్ సాధించిన విద్యార్థులు

51చూసినవారు
తాడిపత్రికి చెందిన వందన డాన్స్ అకాడమీ కూచిపూడి విద్యార్థులు ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ చోటు సంపాదించుకున్నారు. కేదారనాథ్ క్షేత్రానికి 25 కిలోమీటర్లు కాలినడకన వెళ్లి ఆలయం ఎదుట దాదాపు 1:30 గంటల పాటు -2 డిగ్రీ సెల్సియస్ ఉష్ణోగ్రతలో కూచిపూడి నృత్య ప్రదర్శన చేశారు. ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ విద్యార్థులు చోటు దక్కించుకోవడంతో తాడిపత్రి పట్టణవాసులు అభినందిస్తున్నారు.

సంబంధిత పోస్ట్