శాంతియుతంగా జీవించండి

78చూసినవారు
శాంతియుతంగా జీవించండి
ప్రతి ఒక్కరూ శాంతియుతంగా జీవించాలని ఆధిపత్యం కోసం నేరాలకు పాల్పడడం వల్ల మీ జీవితాలతోపాటు పిల్లల భవిష్యత్తుకు ముప్పువాటిల్లుతుందని ఇన్చార్జి ఎస్ఐ గౌస్ భాష సూచించారు. శుక్రవారం ఆయన సమస్యాత్మక గ్రామాలైన చాగల్లు, ధర్మాపురంలో గ్రామసభ నిర్వహించి నేరాలకు పాల్పడడం వల్ల జరిగే అనర్దాలను గ్రామస్తులకు వివరించారు. ఎటువంటి చిన్నపాటి సమస్య ఉన్నా సొంత నిర్ణయం తీసుకో కుండా పోలీసులకు సమాచారం అందిస్తే పరిష్కరిస్తారన్నారు.

సంబంధిత పోస్ట్