ప్రశాంతంగా జీవించండి: డీఎస్పీ

66చూసినవారు
ప్రశాంతంగా జీవించండి: డీఎస్పీ
పెద్దవడుగూరు మండలంలోని ఫ్యాక్షన్ గ్రామాలైన అప్పేచెర్ల, క్రిష్టిపాడు లో శనివారం తాడిపత్రి డీఎస్పీ రామకృష్ణుడు పర్యటించారు. ఆయా గ్రామాల ప్రజలతో సమావేశమై ప్రస్తుత పరిస్థితులపై చర్చించారు. ఎవరూ గొడవలకు పాల్పడకుండా ప్రశాంతంగా జీవనాన్ని సాగించాలన్నారు. పిల్లల్ని బాగా చదివించుకుని ఉన్నతంగా ఉండాలన్నారు. ఇది వరకు జరిగిన ఘటనలపై ఆరా తీశారు.

సంబంధిత పోస్ట్