నష్టపోయిన రైతులకు పరిహారం అందజేయండి

535చూసినవారు
నష్టపోయిన రైతులకు పరిహారం అందజేయండి
పెద్దవడుగూరు మండలంలోని అప్పేచెర్ల గ్రామంలో వర్షాలు లేక పంటలు నష్టపోయిన ప్రతి రైతుకు పంట నష్టపరిహారం అందజేయాలని కోరుతూ సీపీఐ నాయకులు ధర్నా చేపట్టారు. మండల కార్యదర్శి వెంకటరాముడు యాదవ్ మాట్లాడుతూ. మండల వ్యాప్తంగా ఖరీఫ్, రబీ సీజన్లో పత్తి, వేరుశనగ, మిరప అనేక వాణిజ్య పంటలు సాగు చేయగా ఎండిపోవడం జరిగిందన్నారు. రైతులకు నష్ట పరిహారం అందించాలని అధికారులకు వినతిపత్రం అందజేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్