యాడికి మండల కేంద్రంలోని కోట వీధికి చెందిన శ్రీనివాసులు అనే వ్యక్తి గురువారం రాత్రి అనారోగ్యం కారణంగా వ్యాస్మోల్ తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. కుటుంబ సభ్యులు వెంటనే అనంతపురం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. శ్రీనివాసులు అక్కడ చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందినట్లు పోలీసులు చెప్పారు. మృతునికి భార్య, పిల్లలు ఉన్నట్లు పేర్కొన్నారు.