ఆర్బీకేలో సామగ్రి చోరీ

81చూసినవారు
ఆర్బీకేలో సామగ్రి చోరీ
యాడికి మండలం కమలపాడులోని ఆర్బీకేలో సామగ్రి చోరీకి గురైందని ఎంపీఈవో లలిత శుక్రవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించారు. గ్రామంలో విచారణ చేపట్టారు. హరీశ్ అనే యువకుడు ఎత్తుకెళ్లినట్లు గుర్తించారు. అతన్ని అదుపులోకి తీసుకుని విచారించగా చోరీ చేసినట్లు అంగీకరించాడు. అతని ఇంట్లో ఉన్న విద్యుత్తు బల్బులు, ఫ్యాన్లను స్వాధీనం చేసుకున్నారు.

సంబంధిత పోస్ట్