రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి గాయాలు

72చూసినవారు
రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి గాయాలు
పెద్దవడుగూరు మండలంలోని క్రిష్టిపాడుసమీపంలోని 67వ జాతీయ రహదారిలో గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి గాయాలయ్యాయని ఎస్సై శ్రీనివాసులు తెలిపారు.యాడికి మండలం రాయలచెరు వుకు చెందిన ఆరీఫ్, అమర్ఆర్యా అనే వ్యక్తులు ద్విచక్రవాహనాన్ని తోసుకుంటూ రాయలచెరువు వైపు వెళ్తుండగా వెనుక నుంచి యాడికికి చెందిన పరమేశ్, మల్లి ద్విచక్రవా హనంలో వేగంగా వస్తూ ఢీకొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్