ఉరవకొండ: మానవ హక్కుల సంఘం సభ్యునిగా నెట్యం మధు

67చూసినవారు
ఉరవకొండ: మానవ హక్కుల సంఘం సభ్యునిగా నెట్యం మధు
మానవ హక్కుల కమిషన్ సభ్యునిగా ఉరవకొండ మండలం మోపిడి గ్రామానికి చెందిన నెట్యం మధు సూధన్ నాయుడిని శనివారం నియమించారు. ఈ మేరకు ఆయనకు నియామక పత్రం, గుర్తింపు కార్డు ఆ సంస్థ మంజూరు చేసింది. ఈయన నియామకం పట్ల పలువురు హర్షం వ్యక్తం చేశారు. గత 24 సంవత్సరాల నుండి ఆయన సిపిఎం పార్టీలో క్రియా శీలకంగా పనిచేశారు.

సంబంధిత పోస్ట్