మాజీ ఎమ్మెల్యే వల్లే త్రాగునీటి సమస్య

3630చూసినవారు
ఉరవకొండ పట్టణంలో టీడీపీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ రెండవ రోజు ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజలు త్రాగునీటి సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు. వైకాపా మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి అసమర్థ పాలన వల్ల ఉరవకొండ మండలంలో తీవ్ర త్రాగునీటి సమస్య ఏర్పడిందని టీడీపీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ అన్నారు. ఐదు సంవత్సరాల కాలంలో ఉరవకొండ ప్రజలకు విశ్వేశ్వరరెడ్డి అన్యాయం చేసాడని పయ్యావుల మండిపడ్డారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్