మృతురాలి కుటుంబాన్ని పరామర్శించిన కడప ఎమ్మెల్యే

50చూసినవారు
మృతురాలి కుటుంబాన్ని పరామర్శించిన కడప ఎమ్మెల్యే
బద్వేల్ నియోజకవర్గంలో ప్రేమోన్మాది చేతిలో దారుణంగా హత్యకు గురైన దస్తగిరమ్మ కుటుంబ సభ్యులను సోమవారం సాయంత్రం ఎమ్మెల్యే మాధవి, జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్ రెడ్డి ఇంటికి వెళ్లి పరామర్శించారు. దస్తగిరమ్మపై కిరాతకంగా దాడి చేసి చంపిన నిందితుడు విఘ్నేశ్కు కఠిన శిక్ష అమలు పరిచేలా చంద్రబాబు నాయుడు పోలీసు శాఖ వారిని ఆదేశించారన్నారు. వారి కుటుంబానికి అండగా ఉంటామని భరోసా కల్పించారు.

సంబంధిత పోస్ట్