కోడి గాండ్ల పల్లె అనాథాశ్రమంలో 30మందికి అన్నదానం

84చూసినవారు
కోడి గాండ్ల పల్లె అనాథాశ్రమంలో 30మందికి అన్నదానం
వేల్పుచెర్ల గ్రామానికి చెందిన జి. సిద్దయ్య, హర్షిణి కుమార్తె పుట్టిన సందర్బంగా శనివారం కోడిగాండ్లపల్లె సమీపంలో ఉన్న ఏసు కరు ణాలయం అనాథాశ్రమంలో సుమారు 30 మందికి అన్నదానం ఏర్పాటు చేశారు. పాప పుట్టి నెల అయిన సందర్బంగా అన్నదానం నిర్వహించడం జరిగిందనన్నారు. అన్నదానం చేయడం సంతోషంగా ఉందని సిద్దయ్య తెలిపారు.ఈ కార్యక్రమంలో బ్రహ్మం, సురేష్, సునీల్, కార్తీక్ మణి, కవేంద్ర,కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్