కమలాపురం: 21 నుంచి వైవియు డిగ్రీ ఒకేషనల్ పరీక్షలు

83చూసినవారు
కమలాపురం: 21 నుంచి వైవియు డిగ్రీ ఒకేషనల్ పరీక్షలు
యోగి వేమన విశ్వవిద్యాలయ పరిధిలోని డిగ్రీ కళాశాలలో నాలుగేళ్ల యూజీ ఆనర్స్ ఒకేషనల్ రెండవ సెమిస్టర్ పరీక్షలు ఈనెల 21వ తేదీ నుంచి నిర్వహించనున్నట్లు వై వి యు పరీక్షల నిర్వహణ అధికారి ఎన్. ఈశ్వరరెడ్డి ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఎంఎల్ టి, డైరీ సైన్స్ చదివే విద్యార్థులు పరీక్షలకు హాజరు కావాలన్నారు. ఈనెల 28వ తేదీ వరకు ప్రతిరోజు (27 వ తేదీ మినహ)ఉదయం 9 నుంచి 11 గంటల వరకు పరీక్ష ఉంటుందన్నారు.

సంబంధిత పోస్ట్