మదనపల్లిలో స్కూటర్ ఢీకొనడంతో యువకునికి గాయాలు

62చూసినవారు
మదనపల్లిలో స్కూటర్ ఢీకొనడంతో యువకునికి గాయాలు
స్కూటర్ ఢీకొనడంతో యువకుడికి తీవ్ర గాయాలు అయ్యాయని మదనపల్లి తాలూకా సబ్ ఇన్స్పెక్టర్ హరిహర ప్రసాద్ తెలిపారు. ఆదివారం మదనపల్లి నీరు గట్టుపల్లి లోని ఆంజనేయస్వామి గుడి వద్ద నిలబడి ఉన్న జగన్ కాలనీకి చెందిన రూపేష్ (30) ను వేగంగా వచ్చిన స్కూటర్ ఢీకొనడంతో కాలు కు తీవ్ర గాయాలయ్యాయి. కాలు విరగడంతో వెంటనే బాధితుడిని మదనపల్లి జిల్లా ఆసుపత్రికి తరలించారు.

సంబంధిత పోస్ట్