సీఎం జగన్ కు కృతజ్ఞతలు: నిస్సార్ అహ్మద్

2228చూసినవారు
మదనపల్లెలో మంగళవారం సాయంత్రం నిర్వహించిన సిద్ధం సభలో ఎమ్మెల్యే అభ్యర్థి నిస్సార్ అహ్మద్ ప్రసంగించారు. ఆయన మాట్లాడుతూ. రైతు బిడ్డ అయిన తనను 175 మంది సైనికులలో తనను ఎంపిక చేసినందుకు సీఎం జగన్ కు కృతజ్ఞతలు తెలిపారు. సీఎం జగన్ మైనారిటీల పక్షపాతి అని చెప్పారు. రాబోయే ఎన్నికలలో తనను, ఎంపీ అభ్యర్థి మిథున్ రెడ్డిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్