పీలేరులో జాతీయ జెండాలతో మహా ర్యాలీ

62చూసినవారు
ముందస్తు స్వాతంతత్ర్య దినోత్సవ వేడుకల్లో భాగంగా పీలేరు పట్టణంలో మంగళవారం విద్యార్థులు 450, 100 అడుగుల జాతీయ జెండాలతో మహా ర్యాలీ చేశారు. స్థానిక ఎంపీడీఓ కార్యాలయం నుంచి మొదలైన ర్యాలీలో ప్రభుత్వ ఉన్నత పాఠశాల, జడ్పీ ప్రధాన ఉన్నత పాఠశాలల విద్యార్థులు ర్యాలీ చేశారు. కార్యక్రమంలో ఎంపీడీఓ ఉపేంద్ర రెడ్డి, తహశీల్దారు భీమేశ్వర్ రావు, ఎంఈఓలు లోకేశ్వర్ రెడ్డి, పద్మావతి, ఎస్సై బాలకృష్ణ నాయుడు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్