పలు కార్యక్రమంలో పాల్గొన్న వైద్య ఆరోగ్య శాఖ మంత్రి

50చూసినవారు
పులివెందుల వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా సత్య కుమార్ యాదవ్ మంత్రి అనంతరం మొట్టమొదటిసారిగా తన జిల్లాకు ఆదివారం
రోజు వచ్చారు. ధర్మవరం నుంచి పార్నపల్లి లింగాల మీదుగా పులివెందులకు చేరుకున్నారు. అనంతరం పులివెందులలో జిల్లా అధ్యక్షుడు శశిభూషణ్ ఎమ్మెల్సీ రాంగోపాల్ రెడ్డి ఆయనకు ఘన స్వాగతం పలికి శాలువాతో సత్కరించారు. అనంతరం పులివెందుల నియోజకవర్గం భాగావులను వారిని అడిగి తెలుసుకున్నారు.

సంబంధిత పోస్ట్