చిట్వేలిలో అమ్మవారిని దర్శించుకున్న ముక్కా వరలక్ష్మీ

85చూసినవారు
చిట్వేలిలో అమ్మవారిని దర్శించుకున్న ముక్కా వరలక్ష్మీ
పెనగలూరు పట్టణంలోని వినాయక నగర్, చిట్వేలి పట్టణలోని అమ్మవారి శాలలో శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా శ్రీమహిషాసురమర్దని అమ్మవారిని శుక్రవారం రైల్వేకోడూరు నియోజకవర్గ టిడిపి పార్టీ ఇంచార్జ్ ముక్కారూపానంద రెడ్డి సతీమణి ముక్కా వరలక్ష్మీ దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆమె ఆలయాల కమిటీ వారు అమ్మవారి తీర్థ ప్రసాదాలను అందజేసి సత్కరించారు.

సంబంధిత పోస్ట్