నివాళులర్పించిన ముక్కా వరలక్ష్మీ

54చూసినవారు
నివాళులర్పించిన ముక్కా వరలక్ష్మీ
ఓబులవారిపల్లి పట్టణ వాస్తవ్యులు జబ్బిరెడ్డి జయరాం రెడ్డి కుమారుడు మధుసూదన్ రెడ్డి గుండెపోటుతో మరణించారు. గురువారం వారి పార్థవదేహానికి రైల్వే కోడూరు నియోజకవర్గ టిడిపి పార్టీ ఇంచార్జ్ ముక్కా రూపానంద రెడ్డి సతీమణి ముక్కా వరలక్ష్మి పూల మాల వేసి ఘన నివాళి అర్పించారు. అనంతరం వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ కార్యక్రమంలో ఎన్డీఏ కూటమి నాయకులు, కార్యకర్తలు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్