ప్రజల సమస్యలు స్వయంగా అడిగి తెలుసుకున్న ముక్కా

81చూసినవారు
ప్రజల సమస్యలు స్వయంగా అడిగి తెలుసుకున్న ముక్కా
రాబోయే రోజుల్లో స్వయంగా నేనే ప్రతి పల్లె కు వచ్చి గ్రామ ప్రజలతో కలిసి సమస్యలను తెలుసుకొని అక్కడికక్కడే పరిష్కారం చేస్తామని రైల్వే కోడూరు నియోజకవర్గ టిడిపి బాధ్యులు ముక్కా రూపానంద రెడ్డి అన్నారు. కూటమి కార్యకర్తలు, నాయకులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏ సమస్య ఉన్నా నాకు తెలియజేయండి వెంటనే పరిష్కరిస్తానని కార్యకర్తలకు, నాయకులకు, అభిమానులకు భరోసా ఇచ్చారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్