చిట్వేలి ఉపాధ్యాయునికి నేషనల్ ఎక్స్ లెన్స్ అవార్డ్

50చూసినవారు
చిట్వేలి ఉపాధ్యాయునికి నేషనల్ ఎక్స్ లెన్స్ అవార్డ్
చిట్వేలు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఆంగ్ల ఉపాధ్యాయులు పసుపుల రాజశేఖర్ 2024 డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ నేషనల్ ఎక్స్ లెన్స్ అవార్డ్స్ కు ఎంపికైనట్లు ఆయన తెలిపారు. మంగళవారం ఆయన మాట్లాడుతూ భారత రెండవ రాష్ట్రపతి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ 137 వ జయంతి సందర్భంగా యువతేజం, కలాం విజన్ ట్రస్ట్ ఆధ్వర్యంలో తనకు విద్యాబోధన, సామాజిక సేవ రంగాల అభివృద్ధికి కృషి చేస్తున్నందుకు ఎంపిక చేసినట్లు తెలిపారు.

సంబంధిత పోస్ట్