గిరిజనులకు ఇచ్చిన భూములను ఆక్రమించిన వారిపై చర్యలు తీసుకోండి

51చూసినవారు
ఓబులవారి పల్లి మండలం మంగళంపల్లి గిరిజన కాలనీ వెంగయ్య, సుబ్బమ్మ లకు 1996లో ప్రభుత్వ బంజరు భూమిని పట్టా ఇచ్చి, ఆన్లైన్ చేసి ఇవ్వగా, అదే గ్రామానికి చెందిన కొందరు వ్యక్తులు ఆ భూములను ఆక్రమించారని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు పండుగోల మణి తెలిపారు. కబ్జాదారులపై చర్యలు తీసుకోవాలని గురువారం రాజంపేట సబ్ కలెక్టర్ కు వినతిపత్రం సమర్పించారు. పంటలు పండే భూమిని దౌర్జనంగా ఆక్రమించారని ఆరోపించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్