సుప్రీంకోర్టు బెంచ్ ను విశాఖపట్నం లో ఏర్పాటు చేయాలి

84చూసినవారు
విశాఖపట్నం కి రైల్వే జోన్ త్వరలో ఏర్పాటు కాబోతున్నందున దక్షిణ భారత రాష్ట్రాలు, తూర్పు ప్రాంతమైన ఒరిస్సా , ఛత్తీస్గడ్, మహారాష్ట్ర లకు కూడా విశాఖపట్టణం అందుబాటు అయ్యే నగరం అని రాష్ట్ర రైతు సంఘం నాయకులు మలిశెట్టి జతిన్ అన్నారు. శుక్రవారం చిట్వేలిలో మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆలోచించి విశాఖపట్నంలో సుప్రీంకోర్టు బెంచ్ ఏర్పాటు చేయవలసిందిగా మలిశెట్టి జతిన్ కోరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్