ఉమ్మడి కడప జిల్లా పీలేరులో నిర్వహిస్తున్న తెలుగుదేశం పిలుస్తోంది రా కదలి రా కార్యక్రమానికి శనివారం నందలూరు మండలం నుండి జన సైనికులు భారీగా తరలివెళ్లారు.
జనసేన పార్టీ తరఫున రాజంపేట
జనసేన నేత యల్లటూరు శ్రీనివాసరాజు తమ్ముడు మాజీ జెడ్పీటీసి యల్లటూరు శివరామరాజు జెండా ఊపి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జనసైనికులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.