విద్యార్థినిలు పై లైంగిక వేధింపులకు పాల్పడితే కఠినంగా శిక్షిస్తాని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి అన్నారు. లక్కిరెడ్డి పల్లె బాలయోగి గురుకుల పాఠశాలల విద్యార్థిని లైంగిక వేధింపులకు గురి కావడంతో పాఠశాలను సోమవారం మంత్రి సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ లైంగిక వేధింపులకు గురైన విద్యార్థినికి లక్ష రూపాయలు ఆర్థిక సహాయం చేస్తామన్నారు. ప్రిన్సిపల్ భర్తను పోలీసులు అరెస్టు చేశారు.