డెంగ్యూ, మలేరియా,డయేరియా పై విద్యార్థులు అవగాహన

60చూసినవారు
డెంగ్యూ, మలేరియా,డయేరియా పై విద్యార్థులు అవగాహన
అన్నమయ్య జిల్లా రాయచోటి టౌన్ సోమవారం డెంగ్యూ, మలేరియా, డయేరియా పై విద్యార్థుల అవగాహన కలిగి ఉండలని రాయచోటి మున్సిపల్ కమీషనర్. వాసుబాబు , డాక్టర్ సాయి కిర్తి మలేరియా సబ్ యూనిట్ అధికారి వై. ప్రసాద్ యాదవ్ తెలిపారు. డెంగ్యూ వ్యతిరేక మాసోత్సవాలు సందర్భంగా ఈరోజు రాయచోటి ఏపిట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్సీయల్ పాఠశాలలో విద్యార్థులకు అవగాహన కల్పించారు. హాస్టల్ పరిసర ప్రాంతాలలో పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు.

సంబంధిత పోస్ట్