విద్యార్థులకు ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన

66చూసినవారు
విద్యార్థులకు ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన
రాయచోటిని ప్రభుత్వ డిగ్రీ కళాశాల నందు బుధవారం రాయచోటి ట్రాఫిక్ సిఐ విశ్వనాధ రెడ్డి విద్యార్థులు ట్రాఫిక్ సమస్యలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యార్థులు ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కలిగి ఉండటంతో పాటు వాటిని పాటించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ పి. హర్షలతా పంకజ్, ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్స్ కె. గుర్రప్ప, ప్రసాద్ తదితరులు ఉన్నారు.

సంబంధిత పోస్ట్