అంత్యోదయ పథకం.. నాదెండ్ల ఆసక్తికర వ్యాఖ్యలు

50చూసినవారు
అంత్యోదయ పథకం.. నాదెండ్ల ఆసక్తికర వ్యాఖ్యలు
అంత్యోదయ పథకం కింద కేంద్రం 81 కోట్ల మందికి ఉచిత రేషన్‌ ఇవ్వడం గొప్ప విషయమని జనసేన నేత నాదెండ్ల మనోహర్‌ అన్నారు. 2029 వరకు పథకాన్ని పొడిగించడాన్ని అభినందిస్తున్నామని తెలిపారు. విద్యుత్‌ బిల్లులపై కేంద్రం ప్రకటించిన సౌర విద్యుత్‌ మంచి పథకమని.. ప్రతి మహిళను లక్షాధికారిని చేసేందుకు చేయూత ఇస్తున్నారని కొనియాడారు. కేంద్రం ప్రవేశపెట్టిన మధ్యంతర బడ్జెట్‌ను స్వాగతిస్తున్నట్లు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్