క్షయవ్యాధితో మరణించిన గోపాలకృష్ణయ్య

75చూసినవారు
క్షయవ్యాధితో మరణించిన గోపాలకృష్ణయ్య
తెలుగునాట జానపద కళారూపాల అభివృధ్ధికి, గ్రంథాలయాల వ్యాప్తికి దుగ్గిరాల గోపాలకృష్ణయ్య కృషిచేశారు. ఈర్ష్య, ద్వేషాలతో మనిషి మనశాంతి కోల్పోయి పతనమౌతాడని వాటికి దూరంగా శాంతితో జీవనం చేయాలని ఆచరించి చూపిన ధీరశిలి. ఉత్తమ ఆశయశీలిగా చీరాల-పేరాల విలీనాన్ని వ్యతిరేకిస్తూ రామనగరు రంగభూమి సారధిగా, తెలుగు ప్రజల హృదయంలో శాశ్వతస్ధానం పొంది, క్షయవ్యాధికి గురై.. 2ఏళ్ల పాటు బాధపడ్డ ఆయన 1928 జూన్10న మరణించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్