భారీ వర్షాలు.. ఏడు రాష్ట్రాల్లో రెడ్‌ అలర్ట్‌ జారీ

66చూసినవారు
భారీ వర్షాలు.. ఏడు రాష్ట్రాల్లో రెడ్‌ అలర్ట్‌ జారీ
భారీ వర్షపాతం నమోదయ్యే అవకాశమున్న ఏడు రాష్ట్రాలకు భారత వాతావరణశాఖ రెడ్‌ అలర్ట్‌ జారీ చేసింది. అరుణాచల్‌ప్రదేశ్‌, త్రిపుర, పశ్చిమబెంగాల్‌, సిక్కిం, గుజరాత్‌, అస్సాం, మేఘాలయ రాష్ట్రాల్లో ఈ నెల 4 వరకు రెడ్‌ అలర్ట్‌ జారీ చేసింది. మరోవైపు హిమాచల్‌ప్రదేశ్‌, ఉత్తరాఖండ్‌, పంజాబ్‌, హరియాణా, ఉత్తర్‌ప్రదేశ్‌, రాజస్థాన్‌, బిహార్‌, తమిళనాడు, మహారాష్ట్ర, గోవా తదితర రాష్ట్రాల్లో ఆరెంజ్‌ హెచ్చరికలు జారీ చేసింది.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్