ఏపీ ఓపెన్‌ స్కూల్‌ టెన్త్‌, ఇంటర్‌ ఫలితాలు విడుదల

75చూసినవారు
ఏపీ ఓపెన్‌ స్కూల్‌ టెన్త్‌, ఇంటర్‌ ఫలితాలు విడుదల
ఏపీ సార్వత్రిక విద్యాపీఠం ఆధ్వర్యంలో జూన్‌లో ఓపెన్‌ స్కూల్‌ సొసైటీ నిర్వహించిన పదో తరగతి, ఇంటర్‌ పబ్లిక్ పరీక్షల ఫలితాలను మంత్రి నారా లోకేశ్‌ విడుదల చేశారు. ఎస్‌ఎస్‌సీ పరీక్షలు 15,058 మంది రాయగా.. 9,531 మంది (63.30%) ఉత్తీర్ణులయ్యారు. ఇంటర్‌ పరీక్షలకు 27,279 విద్యార్థులు హాజరు కాగా.. 18,842 మంది (69.07%) ఉత్తీర్ణులయ్యారు. ఫలితాలను https://apopenschool.ap.gov.inలో తెలుసుకోండి.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్