ఏపీకి అర్జెంట్ గా రూ.10వేల కోట్లు కావాలి.. ఎందుకంటే?

84చూసినవారు
ఏపీకి అర్జెంట్ గా రూ.10వేల కోట్లు కావాలి.. ఎందుకంటే?
ఏపీ రాజకీయాల్లో డబ్బు అనివార్యమైంది. తాజాగా అధికారంలోకి వచ్చిన టీడీపీ పెన్షన్లు భారీ పెంపుతో ఏకంగా 66లక్షల మందికి పెన్షన్లు ఇవ్వాల్సి ఉంది. దీని కోసం అక్షరాలా రూ. 4,500కోట్లు కావాలి. అలాగే ప్రభుత్వ ఉద్యోగుల జీతాలకు చెల్లించాల్సిన మొత్తం రూ. 6000కోట్లు. ఈ రెండు ఖర్చులకు ఏకంగా రూ. 10,500కోట్ల అవసరం ఉందని రాజకీయ నిపుణులు అంచనా వేస్తున్నారు. అంటే బాబు బాధ్యతలు తీసుకున్న మొదటి నెలలోకే రూ. 10 వేల కోట్లు ఖర్చు చేయాల్సి ఉందన్న మాట.

సంబంధిత పోస్ట్